Politics

జగన్ పొమ్మన్నారు. ప్రమోషన్ రమ్మంది.

జగన్ పొమ్మన్నారు. ప్రమోషన్ రమ్మంది.

ఆదాయ పన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌ కృష్ణ కిషోర్‌కు పదోన్నతి

కృష్ణ కిషోర్‌కు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ

ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి(ఈడీబీ) సీఈవోగా పనిచేసిన కృష్ణకిషోర్

ఈడీబీ సీఈవోగా కృష్ణకిషోర్ వ్యవహరించిన సమయంలో అవకతవకలు జరిగాయని ఆయనను సస్పెండ్ చేసిన వైసీపీ ప్రభుత్వం