DailyDose

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. జంబ్లింగ్ విధానంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏ కళాశాల విద్యార్థులు అదే కళాశాలలో పరీక్షలకు హాజరవుతారని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లాయర్ మతుకిమిల్లి శ్రివిజయ్ పిటిషనర్లు తరుపు వాదనలు వినిపించారు.