Politics

తారకరత్న మా కుటుంబానికి విషాదం మిగిల్చి వెళ్ళిపోయాడు:- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం

తారకరత్న మా కుటుంబానికి విషాదం మిగిల్చి వెళ్ళిపోయాడు:- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం

నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న… చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.