మోడీ సర్కార్ శ్రీరామనవమికి గూబ గుయ్యిమనిపించే వార్త చెప్పింది.. గూగుల్ పే ఫోన్ పే ద్వారా డబ్బులు పంపితే టాక్స్ చెల్లించవలసి ఉంటుంది. దీనితో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు..
గూగుల్ పే. ఫోన్ పే పంపితే టాక్స్ కట్టాల్సిందే..
