Business

బిడ్డకు జన్మనిచ్చిన జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ దంపతులు…

బిడ్డకు జన్మనిచ్చిన జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ దంపతులు…

అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో కుటుంభం మొత్తం ఆనందంతో మునిగిపోయింది. 2019లో ఆకాష్, శ్లోకల వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఒక బాబు ఉన్నట్లు అందరికి తెలుసు.కాగా ఇప్పుడు మరో పండంటి బిడ్డకు ఆ దంపతులు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అంబానీ కుటుంబానికి సన్నిహితుడైన ‘పరిమల్ నథ్వానీ’ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాజాగా ఆడపిల్ల పుట్టడంతో ఆ ఇంట్లో సంతోషం నెలకొంది.