Kids

భద్రాచలం నుండి పాపికొండల యాత్ర ప్రారంభం

భద్రాచలం నుండి పాపికొండల యాత్ర ప్రారంభం

భద్రాచలం-పాపికొండలు విహారయాత్ర టిక్కెట్ల విక్రయాలు బుధవారం నుంచి భద్రాచలంలో ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల కిందట కేవలం టూరిజం లాంచీకి మాత్రమే అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రైవేటు లాంచీలకూ అనుమతి ఇచ్చింది. ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం నుంచి పాపికొండల వరకు ఈ లాంచీలు నడవనున్నాయి.