జర్మనీలోని స్టట్గర్ట్లో సమైక్య తెలుగు వేదిక ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. 400మంది స్థానిక ప్రవాసులు, చిన్నారులు సాంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకల్లో సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం విందు భోజనం వడ్డించారు. నిర్వాహకులు అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here