Politics

రాహుల్ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు

రాహుల్ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు

తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్‌లో రేపు సాయంత్రం జరగాల్సిన పాదయత్ర రద్దు అయింది. సాయంత్రం 4 గంటలకు ఆర్మూరులో పసుపు, చెరుకు రైతులతో రాహుల్ గాంధీ ముఖాముఖీ సమావేశం అవుతారు. భేటీ అనంతరం రాహుల్ ఢిల్లీ వెళ్ళనున్నారు. అత్యవసర సమావేశం ఉండడంతో ఢిల్లీ వెళ్ళనున్నట్టు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z