Politics

టీడీపీ జనసేన భేటీపై రోజా సెటైర్లు

టీడీపీ జనసేన భేటీపై రోజా సెటైర్లు

టీడీపీ జనసేన భేటీపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. అర సున్న, అర సున్న కూర్చుని లోపల ఉన్న గుండు సున్నా కోసం దిశానిర్దేశం చేశారన్నారు. పవన్, లోకేష్‌ ఇద్దరిని ప్రజలు ఓడించారని తెలిపారు. ఇటొక బ్యాచ్, అటొక బ్యాచ్ కూర్చుని సెలక్ట్ చేసినట్లు ఉందన్నారు. పవన్, లోకేష్‌ను చూస్తే పాడుతా తీయగా సెలక్షన్‌కి..ఇటొక బ్యాచ్, అటొక బ్యాచ్ కూర్చుని సెలక్ట్ చేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. అరసున్న, అరసున్న కూర్చుని లోపన ఉన్న గుండు సున్న కోసం… దిశానిర్దేశం చేయడం చూస్తే ఫన్నీగా ఉందన్నారు రోజా.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z