DailyDose

మొబైల్స్ తీసుకెళ్లవద్దు!

మొబైల్స్ తీసుకెళ్లవద్దు!

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, సెల్‌ఫోన్లను పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించబోరని తెలియక చాలా చోట్ల ఓటర్లు మొబైల్స్‌ తీసుకెళ్తున్నారు. క్యూలైన్లలో నిల్చుని పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లాక.. అక్కడ సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు. దీంతో ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్నారు. మళ్లీ లైన్లో నిల్చొని ఓటేయాల్సి వస్తోందని ఓటర్లు వాపోతున్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లే ముందు.. ఫోన్‌ డిపాజిట్‌ చేసే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z