Politics

తెలంగాణలో సీబీఐ విచారణకు అనుమతి ఉపసంహరణ

తెలంగాణలో సీబీఐ విచారణకు అనుమతి ఉపసంహరణ

దేశంలోని పది రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతులు ఉపసంహరించుకున్నాయని, అందులో తెలంగాణ కూడా ఉందని కేంద్ర మంత్రి జితేందర్‌సింగ్‌ తెలిపారు. ఆయన బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా.. పంజాబ్‌, ఝార్ఖండ్‌, కేరళ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌్, మిజోరం, మేఘాలయ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీచేశాయని వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z