NRI-NRT

2024 ఆటా సభలకు జగన్‌కు ఆహ్వానం

2024 ఆటా సభలకు జగన్‌కు ఆహ్వానం

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌కు జూన్ 7,8,9 తేదీల్లో అమెరికాలోని అట్లాంటా నగరంలో నిర్వహిస్తున్న ఆటా మహాసభలకు అధ్యక్షురాలు మధు బొమ్మినేని నేతృత్వంలోని బృందం ఆహ్వానం అందజేసింది. శనివారం నాడు జగన్‌ను వీరు కలిసి ఆటా సభలకు ఆహ్వానించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z