NRI-NRT

చికాగోలో నాట్స్ సదస్సు. కార్యవర్గంతో కలిసి పాల్గొన్న అధ్యక్షుడు మదన్.

చికాగోలో నాట్స్ సదస్సు. కార్యవర్గంతో కలిసి పాల్గొన్న అధ్యక్షుడు మదన్.

చికాగోలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) లీడర్‌షిప్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని మాల్ ఆఫ్ ఇండియాలో నిర్వహించింది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, కార్యవర్గ సభ్యులు, స్థానిక ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చికాగోలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడంలో మదన్ పాములపాటి కీలక పాత్ర పోషించారనీ అతిథులు హర్షించారు. నాట్స్ అధ్యక్షుడిగా ఆయన నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారని కొనియాడారు. నాట్స్ సంస్థను బలోపేతం చేయడమే గాక, సేవా కార్యక్రమాల పరిధి విస్తరిస్తామని మదన్ పేర్కొన్నారు. దీని కోసం ప్రవాసుల సహకారాన్ని అభ్యర్థించారు.

నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డ్ మాజీ డైరక్టర్ శ్రీనివాస్ అరసాడ, నేషనల్ కోఆర్డినేటర్ ఆర్కే బాలినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ హరీష్ జమ్ముల, శ్రీనివాస్ పిడికిటి, ఆర్కే బాలినేని, నాట్స్ చాప్టర్ సమన్వయకర్త వీర తక్కెళ్ళపాటి, మహేష్ కాకరాల, మూర్తి కొప్పాక, శ్రీనివాస్ బొప్పన, నాట్స్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి, శేఖర్ అన్నె, నాట్స్ బోర్డ్ డైరక్టర్ రాజ్ అల్లాడ, అడ్వైజరీ బోర్డు మెంబర్ డాక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బెల్లం, హవీల దేవరపల్లి, బిందు వీధులమూడి, రోజా చెంగలశెట్టి, భారతి పుట్ట, రజియా వినయ్, సిరి బచ్చు, అనూష కదుము, గ్రహిత బొమ్మిరెడ్డి, భారతి కేసనకుర్తి, ప్రియాంక పొన్నూరు, సింధు కంఠమనేని, చంద్రిమ దాడి, నరేంద్ర కడియాల, శ్రీనివాస్ ఇక్కుర్తి, మహేష్ కిలారు, చెన్నయ్య కంబల, నవీన్ జరుగుల, అంజయ్య వేలూరు, ఈశ్వర్ వడ్లమన్నాటి, శ్రీధర్ అప్పసాని, తానా మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల, హేమ కానూరు, హర్ష గరికపాటి, ఉమా కటికి, కృష్ణమోహన్, హను చెరుకూరి, చిరు గళ్ళ, రవి కాకర, కృష్ణ చిట్టూరి, ఆటా సంస్థ నుండి కేకే రెడ్డి, మహిపాల్ రెడ్డి, మహిధర్ రెడ్డి, వెన్ రెడ్డి, భాను స్వర్గం, రాజ్ అడ్డగడ్డ, నాటా సంస్థ నుండి రాంభూపాల్ రెడ్డి, గోపి పిట్టల, టీఏజీసీ సంస్థ నుండి సంతోష్ కోడూరు, పరం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సీఏఏ నుండి శ్వేతా చీడే, మాలతి దామరాజు, సుజాత అప్పలనేని, టీటీఏ నుండి హేమచంద్ర వీరవల్లి, మధు ఆరంభకం, జి.సి.ఐ.సి నుండి వెంకట్ లింగారెడ్డి, సుగంతి, శేషు చామర్తి, సృజన్, లక్ష్మీనారాయణ తోటకూర, దీక్ష, ఐఏజీసీ నుండి మనోజ్ సింగంశెట్టి, మల్లారెడ్డి, సీవీఏ నుండి శ్రీనివాస్ పెదమల్లు, ఏపీటీఏ నుండి రవి తోకల, కుమార్ నల్లం, ఐటీసర్వ్ నుండి రజిని ఆకురాతి, రమేష్ తూము, రత్నాకర్ కారుమూరి తదితరులు పాల్గొన్నారు. రవి తోకల, సునీత విస్సాప్రగడల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అరవింద్ కోగంటి, గిరి మారిని, అజయ్ సుంకర, వినోజ్ చెనుమోలు, ప్రమోద్ చింతమనేని, బిందు బాలినేని, మాధురి పాటిబండ్ల, ఆర్.జే క్రాంతిలు సహకరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z