Politics

ఏపీ వరద బాధితుల సహాయనిధికి ₹31లక్షల విరాళం

ఏపీ వరద బాధితుల సహాయనిధికి ₹31లక్షల విరాళం

ఏపీ వరద బాధితులను ఆదుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిఎం సహాయనిధికి విరాళాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీకి చెందిన డాక్టర్ ఎండ్లూరి ఆంజనేయులు, గుత్తా బాలాజీ, మైనేని శ్రీనివాస్, వల్లేపల్లి సూర్యలు కలిసి ₹31లక్షల రూపాయల నిధులకు సమబంధించిన చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కలిసి అందించారు. వీరికి వారు ఇరువురు ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z