NRI-NRT

అట్లాంటాలో ఎన్‌టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్న లోకేష్

అట్లాంటాలో ఎన్‌టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్న లోకేష్

ఎన్‌టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ నెల 31వ తేదీన ఆవిష్కరిస్తారని నిర్వాహకులు తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z