Politics

వైసీపీ కండువా కప్పుకున్న జయమంగల వెంకటరమణ.

వైసీపీ కండువా కప్పుకున్న జయమంగల వెంకటరమణ.

ఈ ఉదయం సీఎం సమక్షంలో వైసీపీలో చేరిన వెంకట రమణ.

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మధ్యవర్తిత్వం తో పార్టీలో చేరిక.

మధ్యాహ్నం 12 గంటలకు కైకలూరు లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వెంకట రమణ.

ప్రస్తుతం కైకలూరు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న జయమంగల వెంకట రమణ
వెంకట రమణ కు MLC పదవి ఇచ్చేందుకు సీఎం హామీ.

నలుగురు గన్ మెన్ లను వెంకట రమణ కు కేటాయించిన ప్రభుత్వం.

స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న 8 MLC స్థానాల్లో ఒకటి బీసీ వర్గానికి చెందిన వెంకట రమణ కు కేటాయింపు.