NRI-NRT

న్యూజెర్సీలో భారతీయ కుటుంబం దారుణ హత్య

న్యూజెర్సీలో భారతీయ కుటుంబం దారుణ హత్య

అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు హత్యకు గురయ్యారు. తేజ్‌ ప్రతాప్‌ సింగ్‌(43), సొనాల్‌ పరిహార్‌(42), వారి పదేళ్ల కొడుకు ఆయుష్, ఆరేళ్ల కూతురు ఆరీలు ప్లెయిన్స్‌బోరోలోని వారి సొంతింట్లోనే విగతజీవులై రక్తపు మడుగులో కనిపించారని పోలీసులు తెలిపారు.