DailyDose

విజయవాడ హైవేపై పొగమంచు వల్ల ఇబ్బంది పడుతున్న వాహనదారులు

విజయవాడ హైవేపై పొగమంచు వల్ల ఇబ్బంది పడుతున్న వాహనదారులు

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం పొగమంచు వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో చౌటుప్పల్‌ పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఎల్బీనగర్‌ నుంచి దండుమల్కాపురం వరకు ఆరు వరుసల రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z