Politics

జ్యోతిష్యుడి సూచనల మేరకు చెన్నై రానున్న శశికళ

జ్యోతిష్యుడి సూచనల మేరకు చెన్నై రానున్న శశికళ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ నాయకురాలు ఇవాళ ఉదయం ఆమె బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అయితే ఆమె చెన్నై ఎప్పుడు వెళతారనే దానిపై సందిగ్ధత నెలకొంది.

ఆమె ఫిబ్రవరి 3, 5, 8, 11 తేదీల్లో చెన్నైకి వెళ్లే అవకాశం ఉందన్న వార్తలు వినపడుతున్నాయి.

తిరువణ్నామలైకి చెందిన ఓ జ్యోతిష్యుడు సూచన మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.