తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో #NTR30 గురించి సినీ ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లుకొడుతోంది. అతి త్వరలో రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ సినిమాలో ‘లవ్యాత్రి’తో మెప్పించిన బాలీవుడ్ నటి వరీన హుస్సేన్ అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టెస్ట్ షూట్ కోసం ఆమె ఇటీవల హైదరాబాద్లో ల్యాండ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
హుస్సేన్తో తారక్…
Related tags :