రామోజీ ఫౌండేషన్ నుండి ఓ ప్రకటన వచ్చింది. విపుల, చతుర, బాల భారతం, తెలుగు వెలుగు” మ్యాగజైన్లు ప్రచురణ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి ఈ మ్యాగజైన్లు గత ఏడాది ఆగష్టు నుండి ప్రచురణ నిలిపివేశారు. కేవలం ఆన్లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంచారు. కానీ ఏప్రిల్ నుండి పూర్తిగా ఇవి ఆన్లైన్ లో కూడా ఉండవు. ఇక మూసేసినట్టే. 1978 లో విపుల, చతుర ప్రారంభమవ్వగా.., 2012 లో తెలుగు వెలుగు.., 2013 లో బాల భారతం ఆరంభమయ్యాయి. విపుల, చతుర మంచి పాఠకాదరణ పొందాయి.
ఆ నాలుగు మాసపత్రికలు మూసేస్తున్నారు
Related tags :