WorldWonders

80మందిని సముద్రంలోకి తోసిన స్మగ్లర్లు

80మందిని సముద్రంలోకి తోసిన స్మగ్లర్లు

80 మందిని సముద్రంలోకి తోసేశారు

ఆఫ్రికాలో స్మగ్లర్ల ఘాతుకం…..20 మంది మృతి.

నైరోబీ: ఉపాధి కోసం పొట్టచేతపట్టుకొని వేరే దేశానికి నౌకలో వలసవెళ్తున్న వారిలో 80 మందిని సముద్రంలోకి తోసేశారు. వీరిలో 20 మంది మరణించారు.

తూర్పు ఆఫ్రికాలోని డిజిబౌటి నుంచి యెమెన్‌కు దాదాపు 200 మంది ఓ నౌకలో బుధవారం బయలుదేరారు.

వీరిలో కొందరు దొంగతనంగా సరుకు రవాణా చేసే స్మగ్లర్లు కూడా ఉన్నారు.

అయితే నౌక సామర్థ్యానికి మించి ఎక్కువ మంది అందులో ఉండటంతో స్మగ్లర్లు.. బలవంతంగా 80 మంది వలసదారులను సముద్రంలోకి తోసేశారు.