Videos

కబడ్డీ ఆడుతూ కాలుజారి పడిన తెలంగాణా మంత్రి

కబడ్డీ ఆడుతూ కాలుజారి పడిన తెలంగాణా మంత్రి

కబడ్డీ ఆడుతూ కాలుజారి క్రింద పడ్డ మంత్రి మల్లారెడ్డి. బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లో 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా మరియు పురుషుల కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కసాని జ్ఞానేశ్వర్, మెయేర్లు బుచ్చిరెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు లక్ష్మీ గౌడ్,శివ గౌడ్,జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సంజీవరెడ్డి, దయాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు మంత్రి మల్లారెడ్డి కబడ్డీ ఆడుతూ కాలుజారి క్రింద పడడంతో మిగిత వారు లేపారు ఐతే ఏలాంటి గాయాలు కాలేదు.

View post on imgur.com