ఐర్లాండ్‌లో ఎన్నారై భారాస విభాగం ఏర్పాటు

Featured Image

భారత రాష్ట్ర సమితి(BRS) పార్టీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 52 దేశాల్లో ఉన్న ఆ పార్టీ ఎన్నారై విభాగాలు, తాజాగా ఐర్లాండ్‌లో తన 53వ విభాగాన్ని ప్రారంభించింది. ఈ విభాగానికి 2025–2027 సంవత్సరాలకు గానూ అధికారిక కమిటీని ఎన్నారై భారాస గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల నేడు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కె.సి.ఆర్ అభివృద్ధి పథంలో నడిపించారని, డల్లాస్‌లో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఎన్నారై భారాస సభను గుర్తు చేసుకున్నారు. అనేక దేశాల నుండి కొత్త కమిటీల కోసం అభ్యర్థనలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని మహేష్ బిగాల తెలిపారు. ఐర్లాండ్‌లో భారాస విభాగం ప్రారంభించడం పట్ల మహేష్ హర్షాన్ని వెలిబుచ్చారు.

కమిటీ సభ్యుల వివరాలు

అధ్యక్షుడు- కిరణ్ అనుగుర్తి,

ఉపాధ్యక్షులు- విశాల్ శిరంశెట్టి, నితిష్ చిలువేరి,

ప్రధాన కార్యదర్శి- పవన్ అనుగుర్తి,

సలహా బోర్డు ఛైర్మన్లు- అజయ్ పొలంపల్లి, లింగ మూర్తి,

సలహా బోర్డు వైస్ ఛైర్మన్- ఉమేష్ చిప్ప,

సలహా బోర్డు సభ్యులు- చాను బోయిని, సూర్య చందన్, నవీన్ కుమార్ కొండిజు,

కార్యదర్శులు- రాకేష్ లెసాని, అన్వేష్ రెడ్డి, నోమాన్ సయ్యద్,

ఐటీ, మీడియా & పిఆర్ కార్యదర్శి- సాయి మనీష్ తాటికొండ,

కోశాధికారులు- ఉమేష్ చిప్ప, ప్రదీప్ గౌడ్,

కమ్యూనిటీ వ్యవహారాల ఛైర్మన్- దినేష్ నంపల్లి,

కమ్యూనిటీ వ్యవహారాల ఉపాధ్యక్షుడు- పవన్ కళ్యాణ్ చిర్రం,

అధికార ప్రతినిధులు- రామకృష్ణ వేణిరెడ్డి, ఉమేష్ చిప్ప,

సోషల్ మీడియా ఇన్‌చార్జ్- పవన్ అనుగుర్తి, దిలీప్ రెడ్డి గోపు,

సభ్యత్వం కోఆర్డినేటర్- అభినవ్ గడ్డం

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-NRI BRS Ireland Team Launched

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles