పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

Featured Image

శనివారం నాడు అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో పోర్ట్‌ల్యాండ్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మినీ మహానాడు, ఎన్.టి.ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఏడాది పూర్తి చేసుకున్న టీడీపీ పాలన, బాలయ్య పద్మభూషణ్ సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. విందు భోజనం, టీడీపీ, మహానాడు మీద క్విజ్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నరహరి రామినేని, మారుతి యరపతినేని తదితరులు ప్రసంగించారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Portland Oregon NRITDP Mahanadu NTR Jayanthi 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles