అనంతవరం వెంకన్న ఆలయ పంచతల రాజగోపురం నిర్మాణానికి తితిదే బోర్డు ఆమోదం

🕑 Published: May 10, 2026 at 10:57 AM CST

గత మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు బీఆర్ నాయుడు అధ్యక్ష‌త‌న జరిగిన ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండ‌లం అనంతవరంలో ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో రూ.2.71 కోట్ల‌తో పంచతల రాజగోపురం నిర్మాణానికి తితిదే బోర్డు ఆమోదం తెలిపిందని తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తితిదే బోర్డు, బీఆర్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈవో వెంకయ్యచౌదరి, జేఈఎవో వీరబ్రహ్మం, ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తున్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ్యులు తెనాలి శ్రావణకుమార్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

📲 Join Our WhatsApp Channel
అమెరికా పార్కుల్లో తెలుగు కబుర్లు-TNI ప్రత్యేకంDeepica Mutyala Inspires UT McCombs Graduatesడా. నోరికి తెలుగు కళాసమితి ఉగాది పురస్కారంSaanvi Gullapalli Donates 5000 USD To North Texas FoodBankసింగపూర్‌లో 409వ సారి భాగవత సప్తాహం చేసిన వద్దిపర్తిA HUB GLOBAL Hosts Investor Launch of "Yadadri Hills"ATA Conducts Chess Tournament Successfully in Extonతానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో వీలునామాపై అవగాహన సదస్సుడల్లాస్‌లో "అమానా" ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ వేడుకలుతెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026వరంగల్ రైతు సభను విజయవంతం చేయండి - ఆస్ట్రేలియా ఎన్నారై బిఆర్ఎస్స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ సప్తమ వార్షికోత్సవంవేడుకగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంటెక్సాస్ తెలుగు ఐటీ కంపెనీల్లో హెచ్-1బీ అవకతవకలపై అటార్నీ జనరల్ దర్యాప్తుఅమెరికాలో ఇరువురు తెలుగు వ్యక్తులు మృతితానా ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవంఐర్లాండ్‌లో వాసవీ అమ్మవారి జన్మదినోత్సవంTable Tennis Tournament By ATA Delaware Valleyలండన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలుప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడండి
No Previous Next Article