ఎన్నారై తెదేపా జాతీయ అధ్యక్షుడిగా పిల్ రాజా

🕑 Published: July 10, 2026 at 05:13 PM CST

తెదేపా జాతీయ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం నాడు ఎన్నారై తెదేపా జాతీయ కమిటీని ప్రకటించారు. టెక్సాస్‌కు చెందిన పిల్ గురు రాజాను ఈ కమిటీకి అధ్యక్షుడిగా ప్రకటించారు. తెదేపాకు అత్యధిక సంఖ్యలో కార్యకర్తల బలం కలిగిన అమెరికా ఎన్నారై తెదేపాలో కీలకంగా వ్యవహరించే చాలా మంది ప్రముఖ ప్రవాస కార్యకర్తలు, అభిమానుల పేర్లు ఈ జాబితా నుండి గల్లంతయ్యాయి.

📲 Join Our WhatsApp Channel
25న ఫ్రిస్కోలో కీరవాణి సంగీత విభావరిఎర్రబెల్లికి ఆటా సన్మానంYSR Jayanthi Celebrations in Dallas On July 11thశనివారం నుండి విజయవాడలో 3వ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలుఒర్లాండోలో ఉత్సాహభరితంగా ఆటా సాంస్కృతిక వేడుకలుఆస్ట్రేలియా దేశ జూనియర్ స్క్వాష్ జట్టులో తెలుగు యువకుడికి చోటున్యూయార్క్‌లో మరణించిన అట్లూరి ప్రసన్న...ఇండియాలో ₹1400కోట్ల స్కాంలో కీలకపాత్రఏపీ ఎన్నారై ప్రత్యేక ప్రతినిధులుగా మరో నలుగురుటాంటెక్స్ ఆధ్వర్యంలో 227వ సాహితీ సదస్సుఅర్వింగ్ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అమెరికా 250వ స్వాతంత్ర్యదినోత్సవంసైబర్ సెక్యూరిటీపై సచివాలయంలో APTS వర్క్‌షాప్నాట్స్ మేరీల్యాండ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఆర్ట్ వర్క్‌షాప్తానా పాఠశాల ఆధ్వర్యంలో ప్రవాస తల్లిదండ్రుల సమావేశం"అచ్చ తెలుగు తిట్లు"పై తానా సాహిత్య సదస్సుతితిదేకు రూ.1.1కోట్ల విరాళంATA Womens Forum In 19th ATA Conventionడెన్వర్‌లో రుక్మిణీ కళ్యాణం నృత్యరూపకంకాన్సాస్ వరదల్లో పరుచూరు యువకుడి గల్లంతుజొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక సిరికోన 2025 నవలారచన పోటీల విజేతలుఅమెరికా టు ఛలో ఇండియా - పెరుగుతున్న ప్రవాస భారతీయుల తిరుగు ప్రయాణం
Previous Article Next Article