🕑 Published: July 10, 2026 at 05:13 PM CST
తెదేపా జాతీయ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం నాడు ఎన్నారై తెదేపా జాతీయ కమిటీని ప్రకటించారు. టెక్సాస్కు చెందిన పిల్ గురు రాజాను ఈ కమిటీకి అధ్యక్షుడిగా ప్రకటించారు. తెదేపాకు అత్యధిక సంఖ్యలో కార్యకర్తల బలం కలిగిన అమెరికా ఎన్నారై తెదేపాలో కీలకంగా వ్యవహరించే చాలా మంది ప్రముఖ ప్రవాస కార్యకర్తలు, అభిమానుల పేర్లు ఈ జాబితా నుండి గల్లంతయ్యాయి.


