తిరుమలలో రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్‌

🕑 Published: March 15, 2026 at 11:32 AM CST

వారంతపు సెలువు దినాల కారణంగా తిరుమల ( Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు( Compartments ) నిండి శిలాతోరణం వరకు క్యూలైన్‌లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.

కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని శనివారం 85,132 మంది భక్తులు దర్శించుకోగా 38,855 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీ ఆదాయం రూ. 3.62 కోట్లు వచ్చిందన్నారు.

📲 Join Our WhatsApp Channel
డిసెంబరులో తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలుకెనడా- తాకా ఉగాది సందడిఆస్ట్రేలియాలో పీవీకి ఘన నివాళిగాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం..తెలంగాణ-రావు కల్వలతానా కష్టాల్లో ఉంది. ఎన్నికలు కుదరవు. ఈసారికి సెలక్షనే శరణ్యం-TNI ప్రత్యేకంహైవేను శుభ్రం చేసిన తానా వాలంటీర్లుప్రవాసులతో హరీష్‌రావు అంతర్జాల సమావేశండబ్లిన్‌లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవంలోకేష్‌తో కలిసి కాలిఫోర్నియాలో పర్యటించిన మన్నవ మోహనకృష్ణరైతు జీవనంపై తానా ఉగాది కవిసమ్మేళనంగ్రామీణ విద్యార్థులకు ఐఐటీ సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై శిక్షణఅమెరికావ్యాప్తంగా భారాస రజతోత్సవ వేడుక సన్నాహక సమావేశాలుజర్మనీలో కూటమి పాలన వార్షికోత్సవంటెక్సాస్‌లో...ఆర్థిక పాఠాలు ద్వారా సామాజిక సేవ చేస్తున్న శాన్వి గుళ్లపల్లివైభవంగా 'టాంటెక్శ్ ఉగాది సంబరంనాట్స్ సంబరాల్లో శుద్ధ శాకాహార విందుసెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరంNATS Nationwide Events In April 2025చికాగోలో హైవేలను శుభ్రం చేసిన నాట్స్ ప్రతినిధులు19వ ఆటా సభలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం
Previous Article Next Article