వాషింగ్టన్ డీసీలో GWTCS క్రీడా సందడి

Featured Image

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఆధ్వర్యంలో పికెల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రవాసులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని అధ్యక్షుడు రవి అడుసుమిల్లి తెలిపారు. క్రీడలు దైనందిన జీవితంలో ముఖ్య భాగమని అన్నారు.

జీవితంలో జయాపజయాలను సమాన రీతిలో స్వీకరించడం క్రీడాస్ఫూర్తితో సాధ్యపడుతుందని వక్తలు పేర్కొన్నారు. ఆదిత్య, శశాంక్ విజేతలుగా, తరిధ్, అర్ష్ ద్వితీయ స్థానంలో బహుమతులు అందుకున్నారు. పోటీని రాజేష్ కాసారనేని, సుశాంత్ మన్నే, శివాజీ మేడికొండ, విజయ్ అట్లూరి, శ్రీధర్ వాసిరెడ్డి, దుర్గా కొడాలిలు సమన్వయపరిచారు.

Tags-GWTCS Pickle Ball 2025 Competition

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles