ఘనంగా రైతునేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవం-చిత్రమాలిక

Featured Image

ఘనంగా రైతునేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవం-చిత్రమాలిక

వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖ మాసపత్రిక రైతునేస్తం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతునేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవం సోమవారం నాడు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫౌండేషన్ నిర్వాహకులు పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. గోశాల, కూరగాయల క్షేత్రం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లను వెంకయ్య సందర్శించారు. రైతునేస్తం ఫౌండేషన్ కార్యక్రమాలను వెంకటేశ్వరరావు వివరించారు. వ్యవసాయాన్ని ఒక యజ్ఞంగా భావించి రైతునేస్తం ద్వారా సేవలందిస్తున్న వెంకటేశ్వరరావును వెంకయ్య అభినందించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో ఆయన ముచ్చటించారు.

కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, యలమంచిలి శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Tags-RaituNestam Foundation 10th Anniversary Graced By Venkaiah Naidu,rytunestam venkateswararao,rytunestam foundation

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles