🕑 Published: March 21, 2026 at 10:05 AM CST
సింగపూర్ ప్రవాసాంధ్రులు పరాభవ నామ ఉగాది వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. గురు, శూక్రవారాల్లో స్థానుజ దేవాలయాల్లో నిర్వహించారు. టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించారు. భక్తులకు ఉగాది పచ్చడి, ప్రసాదాన్ని పంపిణీ చేశారు.











