సింగపూర్‌లో బ్యాడ్మింటన్ పోటీలు

Featured Image

స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ సింగపూర్ 2025 ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ నిర్వహించారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు రమేష్ గడపా, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు, కార్యవర్గ సభ్యుడు శ్రీధర్ భరద్వాజ్, నాగేశ్ టేకూరి, భారత రాయబార కార్యాలయం నుంచి VSR కృష్ణ, సన్యమ్ జోషిలు తోడ్పడ్డారు.

మొత్తం 40 జట్లు పాల్గొనగా, తుదిపోరులో అనూప్-విజయ్ జంట విజేతలుగా నిలిచారు. ద్వారకానాద్ మిట్టా, నవీన్ మల్లం, మహేశ్వర చౌదరి కాకర్ల, సాయి కృష్ణ సేలం, రమేష్ గోర్తి, ఉమామహేశ్వర రావు తెలదేవర, వెమ్మెసెన కులశేఖర్ రీగన్, రాయపూడి వెంకట ప్రసాద్, చంద్రబాబు జొన్నారెడ్డి, విశ్వనాథ్ తదితరులు సమన్వయపరిచారు.

Tags-Smashers Group Singapore Badminton Tournament For NRTs 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles